Ad Code

డబ్బులు డిమాండ్ చేసిన పరకాల సబ్ రిజిస్ట్రార్ సునీత అరెస్టు !


తెలంగాణలోని పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ సునీత, ప్రైవేట్ డాక్యుమెంట్​ ఆపరేటర్ బి.నాగేష్ కలిసి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి ని డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో శ్రీనివాస్​ ఏసీబీ అధికారులను సంప్రదించారు. ఏసీబీ అధికారుల సూచనలతో వేల రూపాయలు లంచం ఇస్తుండగా సబ్ రిజిస్ట్రార్ సునీత తో పాటు, ప్రైవేట్ ఆపరేటర్ ను రెడ్​ హ్యండెడ్​గా పట్టుకున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu