Ad Code

దేశంలో అదానీ, అంబానీ చట్టాలు నడుస్తున్నాయి !


దేశంలో అదానీ, అంబానీ చట్టాలే నడుస్తున్నాయని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. రైతులను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, కేంద్రం అలసత్వంతో 700 మంది రైతులు చనిపోయారని రాహుల్ మండిపడ్డారు. దీనికి కౌంటర్‌గా తమది రైతు పక్షపాత ప్రభుత్వమని కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అన్నారు. రైతులకు పెట్టుబడి సహాయంతో పాటు ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు శివరాజ్ సింగ్ చౌహాన్.

Post a Comment

0 Comments

Close Menu