Ad Code

శవాలను చూసి గుండెపోటుతో మృతి చెందిన యువ కానిస్టేబుల్ !


త్తర ప్రదేశ్‌ హథ్రాస్ జిల్లాలో సత్సంగ్ సందర్భంగా తొక్కిసలాటలో 116 మంది మరణించారు. అయితే అక్కడి ఎటా మెడికల్ కళాశాలలో నేలపై పడి ఉన్న మృతదేహాలను చూసిన రజనీశ్ అనే 30 ఏళ్ల పోలీసు కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. రజనీశ్‌కు క్విక్ రెస్పాన్స్ టీమ్ లో డ్యూటీ కోసం అత్యవసరంగా పిలిపించారు. పదుల సంఖ్యలో అక్కడున్న మృతదేహాలను చూసి తట్టుకోలేక గుండెపోటు వచ్చింది. దీంతో రజనీశ్ అక్కడిక్కడే మరణించారు.


Post a Comment

0 Comments

Close Menu