Ad Code

వాగులో కొట్టుకుపోయిన కారు - సురక్షితంగా బయటపడ్డ బాధితులు


ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో భారీ వర్షాలకు ఓ వాగులో కారు కొట్టుకుపోయింది. అందులోని ఐదుగురూ సురక్షితంగా బయటపడ్డారు. బాధితులను అతికష్టం మీద గ్రామస్థులు, పోలీసులు ఒడ్డుకు తీసుకొచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చే లోపే.. పోలీసులు స్థానికుల సహాయంతో బాధితులను ఒడ్డుకు చేర్చారు. అశ్వారావుపేట నుంచి వేలేరుపాడు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొట్టుకుపోయిన కారులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు ఉన్నారు.

Post a Comment

0 Comments

Close Menu