పారిస్ ఒలింపిక్స్ 2024లో రౌండ్-16 మహిళల సింగిల్స్ మ్యాచ్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు చైనా క్రీడాకారిణి హీ బింగ్ జియావోతో తలపడి 21-19, 14-21తో పీవీ సింధు ఓడిపోయింది. చైనాకు చెందిన బింగ్ జియావోతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన సింధు పారిస్ ఒలింపిక్స్లో వరుసగా మూడో పతకం సాధించాలన్న కల చెదిరిపోయి చరిత్ర సృష్టించే అవకాశాన్ని కూడా కోల్పోయింది.
0 Comments