Ad Code

నీరజ్‌ చోప్రాకు ప్రధాని ఫోన్‌ !


పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాతో ప్రధాని మోడీ శుక్రవారం మాట్లాడారు. నీరజ్ చోప్రాను అభినందించడంతోపాటు అతని గాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నీరజ్ తల్లి క్రీడా స్ఫూర్తిని కూడా ప్రధాని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

Post a Comment

0 Comments

Close Menu