Ad Code

ఈవీఎంలతో రిగ్గింగ్ చేయొచ్చు : ఎలాన్ మస్క్


మెరికాలోని అన్ని రాష్ట్రాల్లో పేపర్ బ్యాలెట్ తోనే ఎన్నికలు నిర్వహించాలని బిలియనీర్ ఎలాన్ మస్క్ కోరారు. ఈవీఎంలతో రిగ్గింగ్ చేయొచ్చన్నారు. 'నేనొక టెక్నాలజిస్ట్. కంప్యూటర్ ప్రోగ్రామ్ ల గురించి బాగా తెలుసు. ఓటింగ్ మెషీన్లను సులభంగా హ్యాక్ చేయొచ్చు' అని పేర్కొన్నారు. ట్రంప్ తరఫున ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియాలోనూ ఈవీఎంలపై పలుపార్టీలు అనుమానం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu