Ad Code

పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్‎ ప్రెస్ !


హారాష్ట్రలోని నాగ్‎ పూర్ జిల్లా కలమ్ నా రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం షాలిమార్ ఎక్స్‎ ప్రెస్ పట్టాలు తప్పింది. రెండు బోగీలు పట్టాలు తప్పి పక్కకు ఒరిగాయి. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Post a Comment

0 Comments

Close Menu