Ad Code

సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం !


తిరుమల లడ్డూ వివాదంపై స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్‌ చేశారు. ''తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై సీబీఐ, ఏపీ పోలీస్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సభ్యులతో సిట్ ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. 'సత్యమేవ జయతే', 'ఓం నమో వేంకటేశాయ''' అని సీఎం పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Close Menu