ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పిసిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ను దళిత యువకుడు దుర్గాప్రసాద్ హత్య కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ముదురైలో ఉన్న శ్రీకాంత్ను అరెస్టు చేసి, అక్కడి న్యాయమూర్తి ముందుకు హాజరు పరిచినట్లు తెలుస్తోంది. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా శ్రీకాంత్ను ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
0 Comments